ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు కలిగేలా ఉర్దూ భాషా పాఠశాలల్లో భాషా టీచర్లను, విద్యా వాలంటీర్లను అందుబాటులోకి తెచ్చేలా మదర్సా నవీన విద్యా పథకాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.
రాష్ట్రాలలో ఉర్దూ టీచర్ల నియామకానికి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం గత ఏడాది అందుబాటులోకి వచ్చినప్పటికీ జగన్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉర్దూ భాషాభివృద్ధికి చర్యలు చేపట్టింది
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
Nara Chandrababu Naidu Official
ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు కలిగేలా ఉర్దూ భాషా పాఠశాలల్లో భాషా టీచర్లను, విద్యా వాలంటీర్లను అందుబాటులోకి తెచ్చేలా మదర్సా నవీన విద్యా పథకాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.
రాష్ట్రాలలో ఉర్దూ టీచర్ల నియామకానికి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం గత ఏడాది అందుబాటులోకి వచ్చినప్పటికీ జగన్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉర్దూ భాషాభివృద్ధికి చర్యలు చేపట్టింది
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
2 days ago | [YT] | 2,055